Exclusive

Publication

Byline

అతి తక్కువ వడ్డీ రేటుకు పర్సనల్​ లోన్​ పొందడం ఎలా? ఇవి తెలిస్తే చాలా డబ్బులు ఆదా..

భారతదేశం, ఏప్రిల్ 22 -- సాధారణంగా పర్సనల్​ లోన్​లో వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటాయి. అలా అని మన భారీ వడ్డీ రేట్లు ఉన్న లోన్​లు తీసుకుంటే మనపై ఆర్థిక భారం మరింత పెరుగుతుంది. పర్సనల్ లోన్ కోసం అప్లై చేసేటప్... Read More


Brahmamudi April 22nd Episode: అండ‌ర్ క‌వ‌ర్ పోలీస్‌గా రాజ్ - కావ్య ముందు బిల్డ‌ప్పులు - ఫిట్టింగ్ పెట్టిన రుద్రాణి

భారతదేశం, ఏప్రిల్ 22 -- Brahmamudi రాజ్ బ‌తికే ఉన్న విష‌యం బ‌య‌ట‌పెట్టించ‌డానికి కుట్ర‌ప‌న్నుతుంది రుద్రాణి. ఆఫీస్‌లో రాజ్‌కు సంస్మ‌ర‌ణ స‌భ ఏర్పాటుచేయిస్తుంది. స్టాఫ్ అంతా రేపు మెయిన్ బ్రాంచ్‌కు వ‌చ్చ... Read More


Netflix Web Series: నెట్‌ఫ్లిక్స్‌లోకి మరో రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్.. ట్రైలర్ రిలీజ్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

Hyderabad, ఏప్రిల్ 22 -- Netflix Web Series: నెట్‌ఫ్లిక్స్ మరో రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. ఈ సిరీస్ పేరు ది రాయల్స్. ప్రముఖ బాలీవుడ్ నటీనటులు ఇషాన్ ఖట్టర్, భూమి ప... Read More


ఏపీలో చిన్నారులకు గుడ్‌ న్యూస్‌. మరో రెండు రోజులే బడులు.24 నుంచి విద్యార్థులకు వేసవి సెలవులు

భారతదేశం, ఏప్రిల్ 22 -- ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాలలకు ఏప్రిల్‌ 24 నుంచి వేసవి సెలవులు ప్రారంభం అవుతాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలో పాఠశాలలకు ఏప్రిల్‌ 24 నుంచి వేసవి సెలవులు ప... Read More


Mahesh Babu: మహేశ్ బాబుకు ఈడీ నోటీసులు.. విచారణకు రావాలని ఆదేశం!

భారతదేశం, ఏప్రిల్ 22 -- టాలీవుడ్ అగ్ర హీరో, సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇబ్బందుల్లో పడ్డారు. సాయి సూర్య డెవలపర్స్ అనే రియల్ ఎస్టేట్ సంస్థకు బ్రాండ్ అంబాసిడార్‌గా ఉన్న ఆయనకు ఎన్‍ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈ... Read More


బడ్జెట్ ధరలో, స్నాప్ డ్రాగన్ 7ఎస్ జెన్ 3 ప్రాసెసర్ తో.. వివో లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ లాంచ్

భారతదేశం, ఏప్రిల్ 22 -- వివో తన టి సిరీస్ మోడళ్లకు అదనంగా వివో టి 4 5 జీని భారతదేశంలో ప్రవేశపెట్టింది. ఈ మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ లో స్నాప్డ్రాగన్ 7ఎస్ జెన్ 3 ఎస్ఓసీ, 7300 ఎంఏహెచ్ బ్యాటరీ, ఇంకా మరెన్న... Read More


దిల్లీలో కేంద్రమంత్రులతో సీఎం చంద్రబాబు భేటీ- పోలవరం బనకచర్ల ప్రాజెక్టు, ఆక్వా రంగ సమస్యలపై చర్చ

భారతదేశం, ఏప్రిల్ 22 -- ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు దిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టులు, కేంద్ర పథకాలపై కేంద్ర మంత్రులతో మంగళవారం చర్చించారు. వి... Read More


వేసవి సెలవుల్లో పిల్లలతో కలిసి చల్లని ప్రదేశాలకు వెళ్దామనుకుంటున్నారా! ఇదిగోండి 5 ఉత్తమ హిల్ స్టేషన్లు

Hyderabad, ఏప్రిల్ 22 -- తీవ్రమైన ఎండ, అధిక ఉష్ణోగ్రతల వేడి నుండి ఉపశమనం పొందడానికి, చల్లని ప్రదేశాలకు వెళ్లడం ఉత్తమం. పిల్లలకు కూడా వేసవి సెలవులు మొదలు కాబోతున్నాయి. సెలవులు ఇచ్చింది మొదలు ఎక్కడికైనా... Read More


''పో.. వెళ్లి ఈ విషయం మోదీకి చెప్పు''.. కశ్మీర్ లో పర్యాటకులపై కాల్పులు జరిపిన అనంతరం ఉగ్రవాదుల సందేశం

భారతదేశం, ఏప్రిల్ 22 -- జమ్ముకశ్మీర్ లోని పహల్గామ్ లో మంగళవారం పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఉగ్రవాదుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన పలువురు మృత్యువాత పడినట్లు తెలుస్తోంది. పహల్... Read More


ఐపీఎల్ లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం.. రాజస్థాన్ రాయల్స్ పై ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు.. ఆ టీమ్ తో పోరుపై అనుమానాలు!

భారతదేశం, ఏప్రిల్ 22 -- ఐపీఎల్ 2025లో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు హాట్ టాపిక్ గా మారాయి. లక్నో సూపర్ జెయింట్స్ తో మ్యాచ్ ను రాజస్థాన్ రాయల్స్ ఫిక్సింగ్ చేసిందనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ వ్యాఖ్యలను రాజస్థాన... Read More